సెక్యులర్‌ రాజనీతి వ్యవస్థలో అన్ని ఆయు ధాలూ ఉన్నాయి. కులం, మతం, ప్రాంతం, భాష, దక్షిణ-ఉత్తర, ఆర్య-ద్రావిడ. ఇలా ఎన్నో విధ్వంసకర ఆయుధాలు ఆ గుంపు ప్రయోగిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు సెక్యులర్‌ ముసుగులో బ్రతికే అన్ని రాజకీయ వ్యవస్థలకు వేర్లు బలంగా ఉన్నాయి. ముందునుండి కళా, సాహిత్యం, పాత్రికేయ, మేధారంగంలో వాళ్లకు ‘రేడిమేడ్‌ సిలబస్‌’ ఉంది. కానీ జాతీయవాద దృక్పథం ఉన్న వారికి దీని లోతుపాతులు తెలియదు. ఒక అస్త్రాన్ని ఎదుర్కొనే లోపుగా వారిపై మరో అస్త్రం వచ్చిపడుతోంది. ఈ తికమక గందరగోళ పరిస్థితుల్లో లేకలేక సంపూర్ణ మెజారిటీతో ఏర్పడిన కేంద్ర జాతీయవాద ప్రభుత్వం ఇప్పుడు దుష్ప్రచారాల దుమ్ములో కూరుకుపోతోంటే జాతీయవాదులకు ఆందోళన కలుగుతోంది. ముఖ్యంగా భాజపాను అజేయశక్తిగా అన్ని రాష్ట్రాల్లో నిలబెట్టిన మోదీ, షాలను టార్గెట్‌ చేస్తూ జరుగుతున్న తెలు%
***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
14 : 20 : జనవరి - 2019
సంపుటి : 71, సంచిక : 11


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి